సమంతపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను చెప్పలేను: నాంపల్లి కోర్టులో కేటీఆర్
Wed, Oct 23, 2024, 06:50 PM
by Suryaa Desk | Wed, Oct 23, 2024, 03:07 PM
జడ్చర్ల సమగ్రాభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని బుధవారం ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఎన్నికల్లో గెలిచేవరకే రాజకీయపార్టీలను గురించి మాట్లాడాలని, గెలిచాక పార్టీలకు అతీతంగా అందరూ అభివృద్ధి కోసం కలిసి రావాలన్నారు. జెండాలు వైరైనా అందరి అజెండా జడ్చర్ల అభివృద్ధే కావాలన్నారు. పట్టణంలో తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపర్చడం కోసం రూ. 47 కోట్లతో చేపట్టిన అమృత్ పథకానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.