by Suryaa Desk | Wed, Oct 23, 2024, 03:32 PM
ధర్మపురి పట్టణంలో బిజెపి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి ఇటీవల మృతి చెందిన బిజెపి నాయకులు పంచిత లక్ష్మణ్, నేరెళ్ల రాములు గౌడ్ కి బుధవారం సంతాపం ప్రకటించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు 29వ తేదీ వరకు 100 మందికి బిజెపి సభ్యత్వం చేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి కన్నం అంజన్న, తదితరులు పాల్గొన్నారు.