ఉగాది పండుగ సందర్భంగా ఖమ్మం కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో రైతులను సన్మానించనున్నట్టు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎర్నేని రామారావు, గొడవర్తి నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఖమ్మం నగరంలోని స్వర్ణభారతి కళ్యాణ మండపంలో ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నామని, ఈ వేడుకల్లో చిరుధాన్యాలు, ఇతర పంటల సేద్యంలో నిష్నాతులైన పది మంది రైతులను సత్కరించనున్నట్లు వారు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa