ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీధులన్నీ బురద గుంటలమయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 02:02 PM

నిడమనూరు మండలంలోని మార్పాక గ్రామపంచాయతీలో గల గోవిందన్న గూడెం గ్రామంలోని సీసీ రోడ్లపై బురద మట్టి మరియు వర్షపు నీరు చేరిపోవడం వల్ల గ్రామస్తుల రోజువారి కార్యకలాపాలకి ఇబ్బందులు కలుగుచున్నవి. ఈ నీటి వలన దోమలు పెరిగి ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa