ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాల్ ప్రాక్టీస్ జరగకుండా టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 26, 2025, 04:26 PM

మాల్ ప్రాక్టీస్ జరగకుండా టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవుని పల్లి కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తరగతి గదులను, చీఫ్ సూపరింటెండెంట్ గదులను పరిశీలించారు. పరీక్ష సమయానికి ముందే విద్యార్థులను నిశిత పరిశీలన చేసి కేంద్రంలోనికి పంపించాలని, మాల్ ప్రాక్టీస్ లేకుండా చూడాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa