ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏఎన్ఎంలకు వేతనాలు పూర్తి స్థాయిలో చెల్లించాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 26, 2025, 08:27 PM

ఐటిడిఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంల వేతనాలు పూర్తిస్థాయిలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్ కోరారు. ఈ మేరకు బుధవారం ఐటిడిఏ పిఓ ఖుష్బూ గుప్తాకు వినతిపత్రం అందించారు. ఏఎన్ఎంలకు పూర్తి వేతనాలు చెల్లించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, హెచ్ఎం, వార్డెన్‌ల వేధింపులను అరికట్టాలని కోరారు. ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa