business
హైదరాబాద్లో తగ్గిన పసిడి, వెండి ధరలు
అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న భౌగోళిక, రాజకీయ పరిణామాల ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. గురువారం (ఆగస్టు 20) నాటికి మార్కెట్లో నమోదైన పసిడి, వెండి ధరల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
బంగారం ధరలు (10 గ్రాములు):
24 క్యారెట్లు (ప్యూర్ గోల్డ్): ₹1,54,960
22 క్యారెట్లు (ఆర్నమెంట్ గోల్డ్): ₹1,42,040
18 క్యారెట్లు: ₹1,16,220
తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, నిజామాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో ఈ ధరలు అమలులో ఉన్నాయి.
కిలో వెండిపై ₹100 తగ్గి, హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో ప్రస్తుతం ₹2,49,900 వద్ద ట్రేడ్ అవుతోంది.
(గమనిక: ఈ ధరలు స్థానిక నగరాలు, జ్యువెలరీ షాపులను బట్టి స్వల్పంగా మారే అవకాశం ఉంది. వీటిపై జీఎస్టీ, తయారీ (మేకింగ్) ఛార్జీలు అదనంగా వర్తిస్తాయి.)
