ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్థలం విషయమై పరస్పరం దాడులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 02, 2022, 11:23 AM

ప్రకాశం జిల్లా: చిన్నకొత్తపల్లికి చెందిన అన్నదమ్ములు ఇంటి స్థలం విషయంలో ఏడుకొండలు, వీరయ్యల మధ్య గత కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఘర్షణ పడి... పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇద్దరికీ గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. అక్కడి నుంచి వచ్చిన నివేదిక మేరకు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అద్దంకి-నాగులపాడు రోడ్డులోని ఓ ఇంటి ముందు ఆగి ఉన్న కారును దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధితురాలు కె భాను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa