ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైస్ మిల్లు యజమాని పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 12, 2024, 05:01 PM

ధన్వాడ మండలం కొండాపూర్ గ్రామంలోని సాయి కృష్ణ రైస్ మిల్లు యజమాని రాజేందర్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు అయినట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ప్రభుత్వానికి అందజేయాల్సిన 1. 8 కోట్ల రూపాయల విలువ గల సీఎంఆర్ బియ్యం పక్కదారి పట్టించినట్లు ఇటీవల జరిపిన తనిఖీల్లో గుర్తించినట్లు కలెక్టర్ చెప్పారు. సివిల్ సప్లై డిఎం దేవదాస్ చేత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించగా, ఆయనపై కేసు నమోదు అయినట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa