ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపటి నుండి వారాహి నవరాత్రి ఉత్సవాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 02:43 PM

నారాయణపేట మండలం సింగారం గ్రామ శ్రీగిరి కొండపై వెలసిన అంబాభవాని మాత ఆలయంలో శనివారం నుండి 9 రోజుల పాటు శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు శివానంద స్వామి తెలిపారు. ప్రతి రోజూ ఆలయంలో శ్రీ వారాహి రూపంలో అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa