బాన్సువాడ మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన నాయకులు ఆదివారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ అంజయ్య, గణేష్, సాయిలు విట్టల్, గజేందర్, గంగాధర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa