ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుపరిపాలన, ఈ ప్రగతిపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 24, 2018, 06:26 PM

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కొద్ది సేపటి కిందట సుపరిపాలన, ఈ ప్రగతిపై శ్వేత  పత్రం విడుదల చేశారు. ఉండవల్లిలోని ప్రజాదర్బార్ లో శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ గతంలో కూడా సుపరిపాలనపై శ్వేత  పత్రం విడుదల చేసినట్లు చెప్పారు. ఆర్థిక అసమానతలు తగ్గించేలా పాలన సాగిందని చెప్పారు. సాంకేతికత ద్వారా అవినీతిని  అరికట్టడం తో పాటు మెరుగైన సేవలను ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చినట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa