రాడార్ స్టేషన్కు ఎందుకు అనుమతిచ్చారో కేసీఆర్ను నిలదీయాలి.. బండి సంజయ్
Tue, Oct 15, 2024, 06:43 PM
by Suryaa Desk | Fri, Oct 18, 2024, 10:44 AM
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రాంచంద్రపురం బిహెచ్ఇఎల్ టౌన్షిప్ శ్రీ అయ్యప్ప దేవాలయం ప్రాంగణం నుండి శబరిమల వరకు చేపట్టనున్న శబరిమల మహా పాదయాత్రను శుక్రవారం ఉదయం పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే నిర్వహించారు.