![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 01:48 PM
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి బుధవారం కుటుంబ సమేతంగా ఆంజనేయస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదోచ్చరణతో స్వాగతం పలికారు. వారి వెంట బిజెపి సీనియర్ నాయకులు రాజు, భావన ఋషి , మ్యన మహేష్ బాబు, బండారి మల్లికార్జున్, మల్యాల మండలం సీనియర్ నేత బొట్ల ప్రసాద్ పాల్గొన్నారు