![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 03:32 PM
బడ్జెట్పై MLA కూనంనేని సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ ఉగాది పచ్చడిలా ఉందని, ప్రజల ఆశలను నెరవేర్చేలా లేదని విమర్శించారు. ఎన్నికలకు ముందు పోటా పోటీగా హామీలు ఇచ్చారని.
గత బడ్జెట్తో పోలిస్తే రూ.9వేల కోట్లు మాత్రమే పెంచారన్నారు. కేటాయించిన బడ్జెట్తో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎలా పూర్తి అవుతాయని ప్రశ్నించారు. అయితే, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు కేటాయింపులు బాగున్నాయని, ఇది శుభపరిణామం అని ప్రశంసలు కురిపించారు.