నకిరేకల్ పట్టణంలో ఆదివారం తల సేమియా చిన్నారుల కోసం ప్రాణదాతలు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన.
స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ప్రాణదాతలు సంస్థ చేస్తున్న సామాజిక కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షులు రాజు, డా. మునీర్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa