ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫుడ్‌ పాయిజన్‌.. 22 మంది విద్యార్థినులకు అస్వస్థత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 08:20 PM

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్‌ ఘటన కలకలం రేపింది. దీంతో వసతి గృహానికి చెందిన 22 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులకు ఒక్కసారిగా వాంతులు అయ్యాయి. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. విద్యార్థినులకు ఆసుపత్రి పాలైనా తల్లిదండ్రులకు మాత్రం సంబంధిత అధికారులు సమాచారం ఇవ్వలేదు. వారంతా ఎక్కడ చికిత్స పొందుతున్నారనే సమాచారం కూడా ఇచ్చేందుకు ఇష్టపడలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa