ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరు గ్యారంటీల అమల్లో ప్రభుత్వం విఫలం: తలసాని

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 08:21 PM

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. భూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. కేవలం తొమ్మిదిన్నరేండ్ల కాలంలోనే నాడు కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa