ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతివాళ్లూ మమతా బెనర్జీతో భేటీ అవుతున్నారు: డెరిక్‌ ఒబ్రీన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 24, 2018, 03:02 PM

కోల్‌కతా : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ్ల ప్రతి ఒక్కరూ తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అవుతున్నారని ఆ పార్టీ నేత డెరిక్‌ ఒబ్రీన్‌ అన్నారు. ఎన్నికల వేళ ఇది సహజమేనని ఆయన అభిప్రాయపడ్డారు. మమతా బెనర్జీతో సమావేశమవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ రానున్న తరుణంలో డెరిక్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ మమతా బెనర్జీతో సమావేశమవుతున్నారని, ఆమె చెప్పేది వినడం, తమ అభిప్రాయాలు ఆమెతో పంచుకోవడం చేస్తున్నారని, ఇది సహజమేనని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa