ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్యంత వెనుకబడిన తరగతుల చైతన్య సదస్సుకు హాజరైన అచ్చం నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 24, 2018, 05:09 PM

విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన అత్యంత వెనుకబడిన తరగతుల చైతన్య సదస్సుకు హాజరైన భూగర్భ గనుల శాఖ మంత్రివర్యులు సుజయ్ కృష్ణ రంగారావు. మంత్రివర్యులు అచ్చం నాయుడు. దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించారు.వెనుకబడిన వర్గాలు ఆర్థికంగా ప్రగతి సాధించాలని అహర్నిశలు కృషి చేస్తున్నారు.వెనుకబడిన తరగతుల సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్నడూ లేని విధంగా వెనుకబడిన తరగతులకు ప్రత్యేక రుణాలు ప్రభుత్వ అందిస్తోంది. చైతన్య సదస్సులో భూగర్భ గనుల శాఖ మంత్రి వర్యులు సుజయ్ కృష్ణ రంగారావు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa