కానిస్టేబుల్ భార్యల ధర్నా.. ఊహించని షాక్ ఇచ్చిన బెటాలియన్ ఉన్నతాధికారులు
Wed, Oct 23, 2024, 07:35 PM
by Suryaa Desk | Wed, Oct 23, 2024, 07:03 PM
నర్వ పోలీస్ స్టేషన్ ను బుధవారం ఎస్పీ యోగేష్ గౌతమ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను ఎస్సై కురుమయ్య ను అడిగి తెలుసుకున్నారు.
పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. స్టేషన్ కు వచ్చే బాధితుల సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సీఐ చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.