కానిస్టేబుల్ భార్యల ధర్నా.. ఊహించని షాక్ ఇచ్చిన బెటాలియన్ ఉన్నతాధికారులు
Wed, Oct 23, 2024, 07:35 PM
by Suryaa Desk | Wed, Oct 23, 2024, 07:14 PM
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల ఆధారంగానే గుడ్డు ఆధారిత మయోనైస్ ను బ్యాన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో కనీసం పది ఫుడ్ పాయిజన్ కేసులు గుడ్డు ఆధారిత మయోనైస్ తో జరిగాయని తెలంగాణ ఆహార భద్రత అధికారులు నివేదించారు. ఇదే కనుక నిజమైతే తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ చేయబడిన మొదటి ఆహార ఉత్పత్తి గుడ్డు ఆధారిత మయోనైస్ అవుతుంది.