కానిస్టేబుల్ భార్యల ధర్నా.. ఊహించని షాక్ ఇచ్చిన బెటాలియన్ ఉన్నతాధికారులు
Wed, Oct 23, 2024, 07:35 PM
by Suryaa Desk | Wed, Oct 23, 2024, 07:46 PM
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయబోతోందని అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మహారాష్ట్రలోని దూలీయా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఫరూక్ షా ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారని వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో అసదుద్దీన్ ఒవైసీ ఆయనకు భీఫామ్ అందజేశారు. ఫరూక్ షా గెలుపుపై ఓవైసీ ధీమా వ్యక్తం చేశారు.