కానిస్టేబుల్ భార్యల ధర్నా.. ఊహించని షాక్ ఇచ్చిన బెటాలియన్ ఉన్నతాధికారులు
Wed, Oct 23, 2024, 07:35 PM
by Suryaa Desk | Wed, Oct 23, 2024, 07:01 PM
నారాయణపేట పట్టణానికి చెందిన రైతు ఆశప్ప ఎద్దు 2019లో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందింది. దీంతో విద్యుత్ శాఖ నుండి మంజూరైన రూ. 40 వేల చెక్కును బాధిత రైతుకు బుధవారం విద్యుత్ శాఖ అధికారి మల్లేష్ అందజేశారు.
రైతు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యదర్శి అనంతరెడ్డి, సహాయ కార్యదర్శి ప్రభు మిస్కిన్, పట్టణ అధ్యక్షులు వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.