ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వినయక్ నగర్లో ఈటెల రాజేందర్ మీటింగ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2024, 10:34 AM

మల్కాజ్ గిరి నియోజకవర్గ పరిధి వినాయక్ నగర్ డివిజన్ లో సోమవారం బీజేపీ నేతలు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. పాలిటికల్ పార్టీకి రెండే రెండు లక్షణాలు ఉంటాయని ఒకటి ప్రజల సమస్యల మీద పోరాటం చేయడం, రెండోది ప్రజల పక్షాన నిలబడి కోట్లాడి ప్రజల ఆశీర్వాదం పొందడం అని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఎక్కడ సమస్య వచ్చిన ఎవరు టెంటూ వేసిన అక్కడే ఉంటానని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa