ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విఆర్వోల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 08, 2024, 12:18 PM

విఆర్వోల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యేను జిల్లా విఆర్వో జాయింట్ యాక్షన్ కమిటీ కార్యవర్గ సభ్యులు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాజయ్య, కార్యదర్శి బంధ తిరుపతి, రాష్ట్ర జేఏసీ మెంబర్ సంజీవ్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa