ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రథయాత్ర విజయవంతం చేయాలంటూ బైక్ ర్యాలీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 08, 2024, 12:44 PM

ఈ నెల 10వ తేదీన దేవరకొండలో జరిగే పూరి జగన్నాథ్ రథయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ శ్రీ జగన్నాథ రథయాత్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం దేవరకొండలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కో చైర్మన్ చంద్రమౌళి, అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ యాదవ్, కోశాధికారి నాగేశ్వరరావు, మహిళ కమిటి చైర్మన్ జయలక్ష్మి, అధ్యక్షుల మహాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, ఇతర సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa