ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక ప్రకటన

national |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 05:57 PM

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక ప్రకటన చేసారు. ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్ట పరిధిని కుదిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.అంటే ఈశాన్య రాష్ట్రాల్లో సైన్యం అధికారాలు కుదిస్తారు.  AFSPA పరిధిలోని ప్రాంతాలను కుదిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఈ చట్టాన్నిఈశాన్య రాష్ట్రాలలో తిరుగుబాటు దారుల అణిచివేత కోసం తీసుకురాగా.. భద్రతా దళాలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. AFSPA కింద నాగాలాండ్, అసోం, మణిపూర్‌లకు పరిధి తగ్గింపు వర్తించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa