థమ్స్ అప్ బ్రాండ్ అంబాసిడర్గా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎంపికయ్యారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ థమ్సప్ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు.ఆ ఇద్దరు స్టార్ హీరోలు తర్వాత టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ ఈ యాడ్ లో నటించాడు.తాజాగా విజయ్ దేవరకొండ థమ్స్ అప్ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే రౌడీస్టార్ పూరీజగనాధ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ 'లైగర్'లో నటిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa