కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అండ్ గ్లామర్ బ్యూటీ ప్రియాంక మోహన్ నటించిన 'ఎతర్క్కుం తునింధవన్' సినిమా మార్చి 10,2022న థియేటర్లలో విడుదలైంది.పాండిరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళనాడులో సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది.కానీ తెలుగురాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా డల్ రివ్యూలు పొందింది.ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం,ఈ సినిమా తమిళనాడు రాష్ట్రంలో 63కోట్లు వసూలు చేసిందని సమాచారం.సన్ పిక్చర్స్ ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాని నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa