ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కీల‌క వ్యాఖ్య‌లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 22, 2024, 12:57 PM

TG: 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతుల ఇష్టం లేకుండా భూములను ప్రభుత్వం తీసుకునేందుకు వీలులేదని, రైతుల తరపున పోరాడుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. వికారాబాద్‌ జిల్లా లగచర్ల ఘటన నేపథ్యంలో తమ్మినేని వీరభద్రం, పశ్య పద్మ ఆధ్వర్యంలో 11 పార్టీల నాయకులు గురువారం దుద్యాల మండలం రోటిబండ తండా, లగచర్ల, పులిచర్లకుంట తండాల్లో పర్యటించి పలువురు రైతులతో మాట్లాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa