కరీంనగర్ జిల్లా కేంద్రంలో సోమవారం రోజున మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి "అల్పోర్స్" డా.వూట్కూరి నరేందర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో టిపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్,జూపల్లి కృష్ణారావు,కొండా సురేఖ,సీతక్క,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ లతో కలసి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు పాల్గొనడం జరిగింది.
ముందుగా ఎమ్మెల్యే విజయరమణా రావు కి పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి "అల్పోర్స్" డా.వూట్కూరి నరేందర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు...
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa