ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీఆర్ఎస్ రజతోత్సవం సభకు బయలుదేరిన నాయకులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 27, 2025, 02:02 PM

తంగళ్లపల్లి మండలంలోని జిల్లెల్లలో మాజీ సర్పంచి మాట్ల మధు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించి ఆదివారం రోజు జరుగుతున్నటువంటి రజితోత్సవ సభకు డ్యాన్సులతో ర్యాలీగా కొంత దూరం వరకు వెళ్లి. తదుపరి సభకు వెళ్లడానికి ఏర్పాటు చేసినటువంటి బస్సులలో బయలుదేరడం జరిగింది. రజతోత్సవ సభకు బయలుదేరిన వారిలో మాజీ సర్పంచ్ మాట్ల మధుతోపాటు బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు అబ్బాడి తిరుపతి రెడ్డి, పబ్బతి విజేందర్ రెడ్డి వెళ్లడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa