ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూర్యనమస్కార కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 02, 2025, 11:58 AM

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రథసప్తమి రాష్ట్ర పండుగ ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు నిర్వహించిన సూర్య నమస్కారాలలో భాగంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే గోండు శంకరరావుతో కలిసి యోగాసనాలు చేపట్టారు. మంత్రి మాట్లాడుతూ సూర్య నమస్కారాల కార్యక్రమానికి మంచి స్పందన లభించడం ఆనందదాయకమన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com