ట్రెండింగ్
Epaper    English    தமிழ்

10-20% పెరగనున్న మందుల ధరలు?

national |  Suryaa Desk  | Published : Thu, Apr 16, 2026, 04:09 PM

పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతల వల్ల ఏర్పడిన ముడి పదార్థాల కొరత మందుల ధరలపై ప్రభావం చూపనుంది. ఈ మేరకు ముడిపదార్థాల సరఫరాలో అంతరాయం, ఖర్చులు పెరగడంతో ధరలు పెంచాలని పలు ఫార్మా కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ సహా ఇతర అత్యవసర మెడిసిన్ ధరలను 10-20% పెంచేందుకు ఆయా కంపెనీలకు కేంద్రం అనుమతిచ్చే అవకాశముందని తెలిపింది. దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించింది. ఈ పెంపు 3 నెలల వరకే ఉంటుందని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa