ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భీమ్లా నాయక' మూవీలో పాటలన్ని మూడు రోజులో రాసాను : రామ జోగయ్య శాస్త్రి

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 23, 2022, 09:07 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలసి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'భీమ్లా నాయక'. ఈ సినిమాకి  సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు అందించారు.తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లో పాటల రచయిత రామ జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. ''పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, తమన్ కాంబినేషన్‌లో సినిమా చేయడం నా అదృష్టం. ముగ్గురికీ విడివిడిగా పనిచేశాను. ఈ సినిమాతో ముగ్గురికి కలిపి వర్క్ చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమాలో మొత్తం మూడు పాటలు రాశాను. ఈ మూడు పాటలను మూడు రోజుల్లో రాశాను.పవన్ కళలను ప్రోత్సహిస్తారు అని తెలిపారు. తమన్ ఈ  సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందించారు అని రామ జోగయ్య శాస్త్రి తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa