రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత రావాలని మంత్రులే చూస్తున్నారన్న సంజయ్
Fri, Oct 18, 2024, 07:52 PM
by Suryaa Desk | Fri, Oct 18, 2024, 04:26 PM
నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల వ్యవసాయ అధికారిగా బానోతు నాగజ్యోతి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఏవోగా బాధ్యతలు నిర్వహించిన శ్రీరామ్ హైదరాబాద్ ఎస్టిఎల్ ల్యాబ్ కు బదిలీ కాగా వీరి స్థానంలో సూర్యాపేట నుండి తొలిసారిగా నాగజ్యోతి బాధ్యతలు చేపట్టారు. మండలంలోని అన్ని గ్రామాల రైతుల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు.