![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 08:37 PM
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మంగళవారం బీఆర్ఎస్ నాయకులపై ఆసక్తి వ్యాఖ్యలు చేశారు. గత పాలకులు దేవాదుల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని, పాత ప్రాజెక్టులను పక్కన పెట్టి కొత్తవి కట్టారని ఆరోపించారు. 18 నెలల్లో దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని, పూర్తి చేశాకే హైదరాబాద్ వెళ్తామని చెప్పారు. అయితే తాజాగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా నీరు విడుదల చేస్తే.. ఉత్తమ్ కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటా అని ప్రకటించిన సంగతి తెలిసిందే.