![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 08:38 PM
ఆయిల్ పామ్ సాగు పెంపుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయిల్ పామ్ మొక్కల గ్రౌండింగ్ పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశంలో డిహెచ్ఎస్ఓ శ్యామ్ ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, లోహియా కంపెనీ సాంకేతిక సలహాదారులు డాక్టర్, రంగనాయకులు టెక్నికల్ అడ్వైజర్ పాల్గొన్నారు.