![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 12:07 PM
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సర్కారు శుభవార్త అందించింది. ఆరు గ్యారంటీలలకు బడ్జెట్లో రూ.56,084 కోట్లని కేటాయించింది. రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు, చేయూత పింఛన్లుకు రూ.14,861 కోట్లు కేటాయించారు. ఇక ఇందిరమ్మ ఇళ్లుకు రూ.12,571 కోట్లు, మహాలక్ష్మి (ఆర్టీసీ బస్సు)కి రూ.4,305 కోట్లు కేటాయింపులు చేశారు. గృహజ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్) రూ.2,080 కోట్లను కేటాయిస్తున్నట్లు మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.