డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో కలెక్షన్ కింగ్, మోహన్ బాబు,ప్రగ్యా జైస్వాల్ "సన్ ఆఫ్ ఇండియా" సినిమా లో నటిస్తున్నారు.మోహన్ బాబు ఈ చిత్రానికి స్క్రీన్ రైటర్గా మారారు.ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసారు .ఈ మూవీ లో ఈ డైనమిక్ ఆక్టర్ ఒక స్పెషల్ మిషన్ లో ఉన్నారు.ట్రైలర్ లో చూస్తే ఈ సినిమాలో రివెంజ్ అంగెల్ ఉంది అని తెలుస్తుంది. శ్రీకాంత్, అలీ, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై విష్ణు మంచు నిర్మిస్తున్నారు.క్రైమ్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 18, 2022న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa