శర్వానంద్ నటించిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమా నుంచి మరో పాట విడుదలైంది. 'మాంగళ్యం' అనే లిరికల్ సాంగ్ను చిత్రబృందం విడుదల చేసింది. దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇవ్వడంతో స్వయంగా ఈ పాటను రాశాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను తొలుత ఫిబ్రవరి 25న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ భీమ్లానాయక్ అదే రోజు వస్తుండటంతో మార్చి 4కు వాయిదా వేశారు. తిరుమల కిశోర్ దర్శకత్వం వహించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa