కానిస్టేబుల్ భార్యల ధర్నా.. ఊహించని షాక్ ఇచ్చిన బెటాలియన్ ఉన్నతాధికారులు
Wed, Oct 23, 2024, 07:35 PM
by Suryaa Desk | Thu, Oct 24, 2024, 12:42 PM
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ఏటీఎంలా వాడుకుంది. మూసీని కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకోవాలనుకుంటోంది.
ఈ ప్రాజెక్టు పేరుతో రూ.లక్షన్నర కోట్లు అప్పు చేయడం దుర్మార్గం. పాలకులు చేస్తున్న అప్పులతో ప్రజలపై భారం పడుతుంది. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా శుక్రవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపడుతున్నాం' అని తెలిపారు.