కానిస్టేబుల్ భార్యల ధర్నా.. ఊహించని షాక్ ఇచ్చిన బెటాలియన్ ఉన్నతాధికారులు
Wed, Oct 23, 2024, 07:35 PM
by Suryaa Desk | Thu, Oct 24, 2024, 07:06 PM
ప్రభుత్వం నిర్దేశించిన ఈ కేవైసీ లక్ష్యాన్ని రేషన్ డీలర్లు అలసత్వం వహించకుండా పూర్తి చేయాలని ఉప్పునుంతల డిప్యూటీ తహసిల్దార్ కేశవ్ రేషన్ డీలర్లను హెచ్చరించారు. గురువారం మండలంలోని రేషన్ డీలర్లతో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి ఇప్పటికీ 70 శాతం మాత్రమే ఈ కేవైసీ పూర్తి చేశారని 100% పీకేవైసీ పూర్తి చేసే దిశగా రేషన్ డీలర్లు వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.