కానిస్టేబుల్ భార్యల ధర్నా.. ఊహించని షాక్ ఇచ్చిన బెటాలియన్ ఉన్నతాధికారులు
Wed, Oct 23, 2024, 07:35 PM
by Suryaa Desk | Thu, Oct 24, 2024, 07:10 PM
మూడుచింతలపల్లి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామ పంచాయతీ వద్ద మెడిసిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో గురువారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో బీపీ, షుగర్, కంటి పరీక్షలతో పాటు, చెవి, ముక్కు, గొంతు, వరిబీజము, బీజకుట్టు, గడ్డలు, థైరాయిడ్ గడ్డలు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు చూసి మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సింగం ఆంజనేయులు, సెక్రటరీ శోభారాణి, గ్రామస్తులు పాల్గొన్నారు.