తిరుపతి తొక్కిసలాట ఘటన ఎంక్వైరీ కమిషన్ హెడ్, ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.