ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'దేవర' టీమ్
Fri, Jul 05, 2024, 02:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 02:41 PM
తేజ మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, శివాని రాజశేఖర్ మరియు రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషించిన 'కోటబొమ్మాళి పిఎస్' చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జులై 4, 2024న సాయంత్రం 6:00 గంటలకి వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా రానున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్కుమార్, మురళీ శర్మ, విష్ణు ఓయ్, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి రంజిన్ రాజ్ సంగీతం అందించారు.
Latest News