ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'దేవర' టీమ్
Fri, Jul 05, 2024, 02:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 26, 2024, 12:01 PM
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మర్యాదపూర్వకంగా కలిశారు. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, కాబోయే కోడలు రాధికా మర్చంట్తో కలిసి షిండే నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా అనంత్ – రాధికల వివాహ ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు. కుటుంబ సమేతంగా కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. జూలై 12న వివాహం జరుగనున్న విషయం తెలిసిందే.
Latest News