![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 07:48 PM
హైద్రాబాద్ మెట్రో తన ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో ప్రయాణ వేళలు పొడిగించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి చివరి రైలు 11:45 గంటల వరక పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ టైమింగ్స్ అమలులో ఉంటాయని తెలిపింది. టెర్మినల్ స్టేషన్ల నుంచి ఆదివారాలు మొదటి రైలు ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతుందని మెట్రో యాజమాన్యం స్పష్టం చేసింది.