ఐదేళ్ల కుమారుడికి ఉరేసి తల్లి సూసైడ్.. తృటిలో తప్పించుకున్న మరో కుమారుడు
Tue, Oct 08, 2024, 09:07 PM
by Suryaa Desk | Fri, Oct 11, 2024, 08:13 PM
మహబుబాబాద్ జిల్లా సీరోల్ గ్రామానికి చెందిన కన్నబోయిన శ్రావ్య పుట్టుకతోనే దివ్యాంగురాలు. మహబూబాబాద్ కు చెందిన హోప్ స్టెప్ ఫౌండేషన్ సంస్థను సంప్రదించడంతో వెంటనే స్పందించి దాతల సహాయంతో వీల్ చైర్ సమాకూర్చి శుక్రవారం మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ చేతుల మీదిగా బాలికకు అందించారు. ఈ కార్యక్రమంలో నాగవెల్లి శ్రీనివాస్, ఎస్పీ పిఆర్ఓ కుశాల్ పాల్గొన్నారు.